బ్యాంకింగ్ రంగాన్న దివాలా తీసేలా చేశారు

550చూసినవారు
అంబానీ, అదానీలకు రూ. లక్షల కోట్లు బ్యాంకు రుణాలు మాఫీచేసి ప్రధాని మోదీ బ్యాంకింగ్ రంగాన్ని దివాలా తీసేలా చేశారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు సోమవారం ఆరోపించారు. అమలాపురం మండలం ఇందుపల్లిలో జరిగిన వైసీపీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఢిల్లీలోని ఎర్రకోటను సైతం కేంద్రప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అమ్మేసి జెండా ఎగరేయడానికి తిరిగి రూ. కోట్లు ఖర్చు చేసి అద్దెకు తీసుకునే పరిస్థితి తెచ్చారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్