విఘ్నేశ్వరున్నీ దర్శించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఆనందరావు

575చూసినవారు
టీడీపీ, జనసేన, బిజెపి కూటమి అమలాపురం ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా విజయవాడ నుండి నియోజకవర్గనికి వచ్చే ముందు ఆదివారం ఆయన అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించి, ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్