సర్పంచ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం

63చూసినవారు
అల్లవరం మండలం బోడసకుర్రులో వర్షాకాలం సీజన్ నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, డయేరియా వ్యాధులు వ్యాప్తి చెందకుండా మందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని సర్పంచ్ విజయ లక్ష్మి తెలిపారు. శుక్రవారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద ఉన్న వాటర్ ట్యాంకులను బ్లీచింగ్‌తో శుభ్రం చేశామన్నారు. శానిటేషన్ వంటి కార్యక్రమాలను సిబ్బందితో కలిసి నిర్వహిస్తునామని చెప్పారు.

సంబంధిత పోస్ట్