కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి

69చూసినవారు
అమలాపురం తాహశీల్దార్ కార్యాలయం వద్ద కార్మిక డిమాండ్స్ డే సందర్భంగా బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరావు మాట్లాడుతూ కార్మికుల డిమాండ్ ల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలన్నారు. ఈ మేరకు పలు డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం తాహశీల్దార్ కు అందజేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్