గోదావరి నదిలో మృతదేహం లభ్యం

595చూసినవారు
గోదావరి నదిలో మృతదేహం లభ్యం
కాట్రేనికోన మం. కుండలేశ్వరం స్నానఘట్టం వద్ద గోదావరి నదిలో గల్లంతైన కాకినాడ రామారావుపేటకు చెందిన రుత్తాల కృష్ణ (62) మృతదేహం మంగళవారం లభ్యమైంది. భార్య జానకితో కలిసి కృష్ణ సోమవారం కుండలేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి గోదావరి నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. గజఈతగాళ్లతో గాలించగా మంగళవారం మృతదేహం లభ్యమైందని కాట్రేనికోన ఎస్సై నాగేశ్వరరావు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్