Apr 18, 2025, 01:04 IST/
నేటి నుంచి 3 రోజులు సెలవులు
Apr 18, 2025, 01:04 IST
కొన్ని కార్పొరేట్ స్కూళ్లు, ఐటీ కంపెనీలకు నేటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు ఉండనున్నాయి. శుక్రవారం గుడ్ఫ్రైడే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండనుంది. అలాగే శని, ఆదివారాలు రెగ్యులర్ వీకెండ్ హాలిడేస్ ఉండనున్నాయి. కాగా, గత వారం కూడా పలు సంస్థలకు, విద్యాలయాలకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.