జగ్గంపేట నియోజకవర్గంలో గావ్ చలో అభియాన్ విజయవంతం చేయాలి

79చూసినవారు
జగ్గంపేట నియోజకవర్గంలో గావ్ చలో అభియాన్ విజయవంతం చేయాలి
కిర్లంపూడి మండలం రామకృష్ణాపురం గ్రామంలో మంగళవారం మండల అధ్యక్షులు యడాలి రాంబాబు ఆధ్వర్యంలో కంటి కాశీ విశ్వనాథం నివాసంలో ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టా మంగరాజు మాట్లాడుతూ గావ్ చలో అభియాన్ కార్యక్రమం చేపట్టి ప్రజల్లో తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు గూర్చి ప్రజలకు చెప్పి రాబోయే అసెంబ్లీలో ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశగా ఓటర్లను చైతన్య పరచాలని కోరారు.

సంబంధిత పోస్ట్