రాబోయే ఎన్నికలలో అభ్యర్థులు గెలుపుకు కృషి చేయాలి

548చూసినవారు
రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండా బాబు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలిత తెలుగుదేశం జెండాని ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్