నైట్ శానిటేషన్ పనులు పర్యవేక్షించిన కాకినాడ మునిసిపల్ కమీషనర్ జల్లేపల్లి వెంకట్రావు. శనివారం రాత్రి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ద కార్మికులతో మాట్లాడి విది నిర్వహణ మరియు వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. సర్పవరం నుండి భానుగుడి, సినిమా రోడ్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి మూడు లైట్ జంక్షన్ వరకు పారిశుద్ద పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.