కాకినాడ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జే. నివాస్ ను శనివారం కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన జే. నివాస్ ను శనివారం కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పూలు బొకే అందించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు.