క్రేగ్ మెమోరియల్ బాపిస్ట్ చర్చిలో ఈస్టర్ వేడుకలు

65చూసినవారు
క్రేగ్ మెమోరియల్ బాపిస్ట్ చర్చిలో ఈస్టర్ వేడుకలు
క్రీస్తు పునరుత్థానం సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే ఈస్టర్ పండగ ను క్రేగ్
మెమోరియల్ బాపిస్ట్ చర్చిలో శనివారం కాకినాడ లో ఘనంగా నిర్వహించారు. గుడ్ ఫ్రైడే రోజున శి లువలో మరణించిన ఏసుక్రీస్తును ఆదివారం సమాధి చేసిన అనంతరం లేఖనంలో పేర్కొన్న విధంగా 3వ రోజున శనివారం సమాధి నుంచి సజీవునిగా లేచిన క్రీస్తు ఘడియలైన తెల్లవారుఝాము సమయాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్