కాకినాడ జైన్ కాకినాడ జెఎన్ టియుకెకు అధిక నిధులు

74చూసినవారు
కాకినాడ జేఎన్టీయుకు నెక్ ఏ ప్లస్ రావడం వలన అధిక నిధులు రావడం జరుగుతుందని కాకినాడ జేఎన్టీయూకే వీసీ ప్రసాద్ రాజు పేర్కొన్నారు. మంగళవారం ఆయన జేఎన్టీకే వీసీ చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. కాకినాడ జెఎన్టియు పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రోడ్లు డ్రైన్లు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జెఎన్టియుకె కళాశాలలో మౌలిక వసతులు కల్పించమన్నారు.

సంబంధిత పోస్ట్