కనిపించని చలివేంద్రం

74చూసినవారు
కాకినాడ జిల్లా కేంద్రం స్మార్ట్ సిటీలో బాటసారుల దాహార్తిని తీర్చే చలివేంద్రాలు కనిపించడం లేదని పౌర సంక్షేమ సంఘం నాయకులు రమణ రాజు పేర్కొన్నారు. కాకినాడలో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేసవి ఎండలు తీవ్రంగా వున్నప్పటికీ నగర పాలక సంస్థ ఆధ్వర్యాన రహదారుల కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం మంచి విధానం కాదన్నారు.

సంబంధిత పోస్ట్