ఘనంగా గజ్జల పూజా మహోత్సవం

1540చూసినవారు
కాకినాడ రూరల్ పాత గైగోలుపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీ రుక్మిణి సమేత విష్ణాలయంలో 40 మంది చిన్నారులతో శనివారం తెల్లవారుజామున సామూహిక గజ్జల పూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ పగడాల ఆనంద తీర్థ ఆచార్యుల ఆధ్వర్యంలో, కోలాట గురువు నిమ్మగడ్డ వెంకట శివరామకృష్ణ పర్యవేక్షణలో కోలాటం గజ్జల పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్