ఉపకరణాలకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు

71చూసినవారు
కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో రూరల్ పరిధిలోని రమణయ్య పేట పంచాయితీ వద్ద గురువారం దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనేక మంది దివ్యాంగులు శిబిరానికి విచ్చేసి దరఖాస్తు చేసుకున్నారు. కాగా, దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు అందించేందుకు గుర్తింపు శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్