మట్టి వినాయకులను పూజిద్దాం

64చూసినవారు
కాకినాడ నగర గణేశ ఉత్సవ సమితి సమావేశం గంగరాజు నగర్లో ఆదివారం సమితి కో కన్వీనర్ రంభాల వేంకటేశ్వర రావు అధ్యక్షత నిర్వహించారు. సమితి గౌరవ అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ పర్యా వరణానికి హానికరం కాని, జలకాలుష్యానికి గురయ్యే విషపూరిత రంగులు వాడని మట్టి గణపతి విగ్రహాలను పూజించి తరించాలన్నారు. మాలకొండయ్య మాట్లాడుతూ గణేశ ఉత్సవాల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సహకారం అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్