కాకినాడ రూరల్: సీఈఓ ఆదేశాలు సహకార వ్యవస్థను నిర్వీర్యం

52చూసినవారు
2019 సంవత్సరంలో సహకార సంఘాల ఉద్యోగులతో చేసుకున్న వేతన ఒప్పందం మేరకు విడుదల అయిన జీవో 36 ప్రకారం నేటికి ఆరేళ్ళ గడుస్తున్నపటికి వేతనాలు చెల్లించకుండా, కేవలం అందులో రాసుకున్న నిబంధనల మేరకు అప్పటి 400 మంది ఉద్యోగుల నియామకాలు చెల్లవు అని డీసీసీబీ బ్యాంకు సీఈఓ ఇచ్చిన సర్కిలర్ ని వ్యతిరేకిస్తూ కాకినాడ రూరల్ లోసహకార ఉద్యోగులు బ్యాంకు ను సోమవారం ముట్టడి సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్