కాకినాడ రూరల్: ఆలయ అభివృద్ధికి విరాళం

84చూసినవారు
కాకినాడ రూరల్: ఆలయ అభివృద్ధికి విరాళం
కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధికోసం గ్రీన్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సి. హెచ్ అనిల్ కుమార్ తమ ప్రతినిధుల ద్వారా సోమవారం ఆలయ కార్యనిర్వహణ అధికారి (గ్రేడ్ -1) మాచిరాజు. లక్ష్మి నారాయణకు 4 లక్షల50వేలు రూపాయల చెక్ అందజేశారు. ఆలయ అర్చకులు కంపెనీ ప్రతినిధులకు ఆలయ మర్యాదలతో స్వామి వారి దర్శనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్