కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థిగా నానాజీ నామినేషన్

64చూసినవారు
కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక గంగరాజు నగర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

సంబంధిత పోస్ట్