మణిపూర్‌లో పోలింగ్‌ కేంద్రం వద్ద కాల్పులు (వీడియో)

64చూసినవారు
మణిపూర్‌లో లోక్‌సభ ఎన్నికల తొలి విడతలో భాగంగా ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మ‌ణిపూర్‌లోని త‌మ‌న్‌పోక్కి పోలింగ్ కేంద్ర వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లను ఈ కాల్పులు భయాందోళనకు గురి చేశాయి. కాల్పుల శబ్దం మధ్య పోలింగ్ బూత్ నుంచి ప్రజలు బయటకు పరుగులు తీసిన వీడియో ఎక్స్ లో వైరల్‌ అవుతుంది.

సంబంధిత పోస్ట్