ఏపీ ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా

72చూసినవారు
మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అధవాలే) యాక్టివ్ గా పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ వర్కింగ్ అధ్యక్షులు డాక్టర్ ఎన్ వెంకటస్వామి వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం కాకినాడ జేఎన్టీయూ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెంకటస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులు పోటీలో ఉంటారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్