వానపల్లి గ్రామంలో టిడిపిలో చేరికలు

1561చూసినవారు
డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమజిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో 30 కుటుంబాల వారు సుమారు 100 మంది వైసీపీని వీడి గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి నియోజకవర్గ టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యానంద రావు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతీఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్