లాభాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు

67చూసినవారు
లాభాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్ల పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. విప్రో, పవర్‌గ్రిడ్, SBI, ఇన్ఫోసిస్, NTPC, ఐసీఐసీఐ బ్యాంక్, టాటాస్టీల్ షేర్లు లాభాల్లో.. టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్