రావులపాలెం: సైన్స్ ఎగ్జిబిషన్ మేధో సంపత్తిని పెంచుతుంది

67చూసినవారు
రావులపాలెం: సైన్స్ ఎగ్జిబిషన్ మేధో సంపత్తిని పెంచుతుంది
సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంపొందిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లారావులపాలెం సెయింట్ పాట్రిక్స్ అకాడమీలో ఏర్పాటుచేసిన ఆర్ట్స్, క్రాఫ్ట్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు శనివారం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన పరికరాలను సందర్శించి వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్