వాడపల్లిలో వైభవంగా వెంకన్న సుప్రభాత సేవ

79చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండల పరిధిలోని వాడపల్లి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ శనివారం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు, పండితులు మంత్రోచ్చారణలు మధ్య స్వామి వారి మేలుకొలుపు సేవ నిర్వహించారు. అనంతరం భక్తులు దైవ దర్శనం చేసుకున్నారు. భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు.

సంబంధిత పోస్ట్