గోదావరిలోకి దూకిన చాగల్లు యువకుడు

67చూసినవారు
కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం చాగల్లు గ్రామానికి చెందిన బొల్లిపో రఘు (29) శనివారం కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకినట్లు తెలిపారు. వృత్తి రీత్యా డ్రైవర్ గా పనిచేస్తున్న రఘు శనివారం తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులకు, భార్యకి సూసైడ్ నోట్ రాసి గోదావరిలోకి దూకినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియవలసిఉంది. పోలీసుల సహకారంతో దర్యప్తు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్