కొవ్వూరు: ఎమ్మెల్యే ముప్పిడి కీలక సూచనలు

67చూసినవారు
కొవ్వూరు: ఎమ్మెల్యే ముప్పిడి కీలక సూచనలు
పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు ఎక్కువ మందిని ఓటర్లుగా చేర్పించాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు. సోమవారం కొవ్వూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ శ్రేణులు బాధ్యతాయుతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నియోజవర్గ పరిశీలకుడు గొర్రెల శ్రీధర్, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్