217జివో రద్దుకు కూటమి కట్టుబడి ఉంది

74చూసినవారు
నెయ్యల కుల మత్స్యకార సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారం బుధవారం మండపేట పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) విచ్చేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మత్స్యకారుల అభ్యున్నతికి టిడిపి ప్రభుత్వం ఏంతో చేసిందన్నారు. అదేవిధంగా ఎన్నికల ముందు చెప్పినట్టుగానే 217 జీవో రద్దుచేసేందుకు కూటమి కట్టుబడి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్