నీట్ ర్యాంకర్ కు అభినందనలు

80చూసినవారు
నీట్ 2024 ప్రవేశ పరీక్షల్లో 720కి 696 మార్కులు సాధించిన కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామానికి చెందిన మేడిశెట్టి సత్యాశ్రీ ఆల్ ఇండియా 2504 ర్యాంకు, ఆల్ ఇండియా ఓబీసీ ర్యాంక్ 870 సాధించి గ్రామానికి గర్వకారణమైంది. ఈ సందర్భంగా కపిలేశ్వరపురంలో ఏపీఎన్జీవో అధ్యక్షులు జె. మల్లిఖార్జునుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ అభినందన సభలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు శనివారం ఆమెను అభినందించారు.

సంబంధిత పోస్ట్