గడప గడపకి మన వైకాపా కార్యక్రమం

553చూసినవారు
మండపేట నియోజకవర్గం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండపేట మండలం, ఇప్పన్నపాడులో సోమవారం గడప గడపకి వైకాపా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారని, జగన్ పరిపాలన పట్ల అన్నివర్గాలు కూడా సంతృప్తిగా వున్నారన్నారు. ఫ్యాను గుర్తుపై ఓటు వేసి ఆయన్ని మళ్లీ సిఎం చేయడానికి సహకరిస్తామని ఓటర్లు చెప్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్