ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి?

51చూసినవారు
ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి?
ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని బరిలో దింపాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలుత ఈ స్థానానికి శ్రీనివాసులుతో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా టీడీపీ పరిశీలించింది. అయితే తన తండ్రే పోటీ చేస్తారని రాఘవరెడ్డి నిన్న ప్రకటించారు. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్