పార్టీ మారితే చంపుతారా..?

16488చూసినవారు
పార్టీ మారితే చంపుతారా అని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మండిపడ్డారు. ఇటీవల టిడిపిలో చేరిన కొందరిని వైకాపా గుండాలు హత్యాయత్నం చేయడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎమ్మెల్యే వేగుళ్ల అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన క్షతగాత్రులను మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ఎలక్షన్ కోడ్ వచ్చినా పోలీస్ అధికారులు తీరు మార్చుకోకపోవడం, బాధితులకు కొమ్ము కాయడం పద్ధతిగా లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్