చంద్రబాబుపై వర్గీకరణ చేస్తారని నమ్మకం ఉంది

71చూసినవారు
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టులో సానుకూలంగా తీర్పు రావడంతో గురువారం మండపేట పట్టణంలో ఎంఆర్పిఎస్ నాయకులు ధూళి జయరాజు మాదిగ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. కరచి సెంటర్ లోని బీఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. జయరాజు మాట్లాడుతూ మందకృష్ణ పోరాటం ఫలించిందన్నారు. కోర్టు తీర్పు అనుసరించి చంద్రబాబు వర్గీకరణ చేయాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్