ఆదమరిస్తే అంతే

80చూసినవారు
నిత్యం రద్దీగా ఉండే మండపేట సత్యశ్రీ రోడ్డులో రోడ్డు అంచు ప్రమాదకరంగా మారింది. జానకి రామ పిల్లల హాస్పిటల్, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే దారి మలుపులో పెద్ద గుంత పడ్డంతో ప్రమాదాలకు నెలవైంది. అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్