వేగుళ్ళ అభిమాని తిరుమలకు పాదయాత్ర

58చూసినవారు
కపిలేశ్వరపురం మండలం వాకతిప్పకు చెందిన అల్లూరి రామకృష్ణ చౌదరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి పాదయాత్రగా బయలుదేరారు. మండపేట ఎమ్మెల్యేగా వేగుళ్ల జోగేశ్వరరావు 4వ సారి గెలవాలని మొక్కుకోవడంతో తన కోరిక నెరవేరిన కారణంగా శుక్రవారం తిరుమలకు బయలుదేరారు. 18 రోజులపాటు సాగే ఈ యాత్రను ఎమ్మెల్యే వేగుళ్ల జండా ఊపి ప్రారంభించి, యాత్రలో ఎటువంటి ఆటంకాలు కలగకూడదని కోరుకున్నారు.

సంబంధిత పోస్ట్