మురమళ్లలో పెరుగుతున్న వరద

68చూసినవారు
ఐ. పోలవరం మండలం మురమళ్లలో మంగళవారం గౌతమి నది పరవళ్లు తొక్కుతుంది. ఎగువ ప్రాంతాల్లో వరద పెరగడంతో అధికారులు సముద్రంలోకి నీటిని వదిలిపెట్టారు. దీంతో గౌతమి నది ఉరకలు వేస్తుంది. నదీ పరివాహక ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. కాగా, ఇప్పటికే వరద ప్రభావంపై అధికారులు కంట్రోల్ రూమ్ లను జిల్లా పరిధిలో ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్