ఏ గ్రామానికీ తాగునీటి కొరత రానివ్వం..

85చూసినవారు
నియోజకవర్గంలో ఏ గ్రామంలోనూ తాగునీటి కొరత రాకుండా చర్యలు చేపట్టామని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్ తెలిపారు. కాట్రేనికొన మం. పల్లంలో సీఎస్సార్ నిధులు రూ. 4. 50 కోట్లతో నూతనంగా నిర్మించిన తాగు నీటి చెరువు, చిర్రయానం, నాగాపట్నంలలో తాగునీటి ట్యాంకులను సోమవారం ఆయన ప్రారంభించారు. పల్లం, చిర్రయానం తాగునీటి పైపులైను పనులకు శంకుస్థాపన చేశారు. జడ్పీటీసీ సభ్యుడు నేల కిషోర్ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్