పార్టీ టికెట్ రాకపోవడంతో ఆవేదనకు గురవుతున్నా

1880చూసినవారు
పార్టీ టికెట్ రాకపోవడంతో ఆవేదనకు గురవుతున్నా
తనకు జనసేన పార్టీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి చివరకు ఇవ్వకపోవడంతో ఆవేదనకు గురవుతున్నానని ఆ పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ చార్జ్ పితాని బాలకృష్ణ అన్నారు. 2019లో వైకాపా తరపున జగన్ టికెట్ ఇవ్వలేదని ఆవేదన చెంది జనసేన అధినేత పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్తే టికెట్ ఇచ్చి గౌరవించారన్నారు. తాను ఓడిపోయినా జనసేన పార్టీ కోసం కష్టపడి పని చేశానన్నారు. కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్