ముమ్మిడివరం: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

79చూసినవారు
ముమ్మిడివరం మండలంలో పల్లె పండుగ కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనాతవరం, సి. హెచ్. గున్నేపల్లి, అయినాపురం, కొత్తలంక, చిన కొత్తలంక, మర్లపాలెం, కర్రివానిరేవు, గాడిలంక, ఠాణేలంక, గేదెల్లంక, కొమానపల్లి, అన్నంపల్లి గ్రామాలలో రెండుకోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

సంబంధిత పోస్ట్