ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు

67చూసినవారు
ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు
ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలను జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, పల్లం నందు ఘనంగా నిర్వహించారు. ముందుగా రామానుజన్ చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఎస్ కేఆర్ మీనాకుమార్, ఏ ఎస్ ఎస్ ఆర్ శర్మ, కె దుర్గావానిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్