ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతికి నివాళి

586చూసినవారు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతికి నివాళి
ఉపాధ్యాయ, కార్మిక సమస్యలపై తమ గళాన్ని శాసనమండలిలో, ప్రజా వేదికలపై బలంగా వినిపించి వారికి బాసటగా నిలిచిన ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జీ మృతి అత్యంత బాధాకరం అని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన షేక్ సాబ్జీకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లం ఉపాధ్యాయ బృందం నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్