నిడదవోలు మాస్టర్ ప్లాన్ ఎందుకు పక్కన పెట్టారు

55చూసినవారు
నిడదవోలు మాస్టర్ ప్లాన్ ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టింది అని రాష్ట్ర క్యాబినెట్ మంత్రి కందుల దుర్గేష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆదివారం నిడదవోలు పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ లేకుండా నిర్మాణాలు ఎలా చేపడతారని అన్నారు. దీనిపై మున్సిపల్ మినిస్టర్ ని కలిసి మాట్లాడతానని ఆయన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్