పౌష్టికాహారంతో ఆరోగ్యవంతమైన సమాజం

70చూసినవారు
పౌష్టికాహారంతో ఆరోగ్యవంతమైన సమాజం
సామర్లకోట మండలం హుస్సేన్ పురం అంగన్వాడి కేంద్రంలో మొదటి దశ ఎఫ్ఆర్ఎస్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు రేషన్ తో పాటు పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు, పాలు, గుడ్లు అందించారు. గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు గూరించి నవీన్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చల్లా బుజ్జి, కోట అప్పారావు. తలారి వెంకటేశ్వరరావు, రవి, అనిల్, అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్