ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేకుంటే చర్యలు

61చూసినవారు
ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో తరగతులకు అనుగుణముగా విద్యార్థుల సంఖ్య లేకుంటే చర్యలు తప్పవని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. విద్యా శాఖ ప్రగతి పై సామర్లకోట మండల పరిషత్ సమావేశం జరుగగా విద్య శాఖ పై ఎం ఈ వో శివరామకృష్ణయ్య సమాచారం పై ఎమ్మెల్యే మండిపడ్డారు. వేలాది రూపాయల మేర జీతాలు పొందుతూ విద్యార్థులు లేకుంటే ఎలా అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్