ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత సైన్స్ శిక్షణ

66చూసినవారు
అల్లంరాజు చారిటబుల్ ట్రస్ట్ ( క్రియా సెంటర్ హైదరాబాద్) ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పెద్దాపురం ఏసీటీ సెంటర్లో ఉచిత సైన్స్ ప్రయోగాల శిక్షణ అందిస్తున్నట్లు జగన్నాథరావు ఆదివారం తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో భౌతిక, రసాయన, జీవశాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించుటకు పెద్దాపురం ఏసీబీ సెంటర్ కృషి చేస్తుందన్నారు. బుద్ధ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్