ఆర్టీసీ బస్సు చక్రాల నుంచి మంటలు

13644చూసినవారు
రాజమండ్రి నుంచి కాకినాడల మధ్య నడుస్తున్న ఆర్టీసీ బస్సు చక్రాల నుంచి శనివారం ఉదయం పొగలు రావడం తో డ్రైవర్ అప్రమత్తం అయ్యాడు. దీంతో సామర్లకోట మెహెర్ కాంప్లెకు వద్దకు వచ్చేసరికి డ్రైవర్ పొగలు గుర్తించి రోడ్డు పక్కన బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులను కిందికి దించి మరొక బస్సులో ప్రయాణికులను ఎక్కించారు. డ్రైవర్ అప్రమత్తం తో పెద్ద ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్