ఉలిమేస్వరంలో టీడీపీ ప్రచారం

63చూసినవారు
రాష్ట్రంలో అరాచక వైసీపీ పాలనకు తగిన గుణపాఠం చెప్పేందుకు రానున్న ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబుని గెలిపించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం మండలం ఉలిమేశ్వరంలో సోమవారం ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగ నాగ్, టీడీపీ ఆధ్వర్యంలోప్రచార కార్యక్రమాన్ని తుమ్మల. బాబు, విత్తనాల వెంకటరమనలు అనుసరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్