గొల్లప్రోలులో జనసేన ప్రచారం

85చూసినవారు
పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ లకు గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆదివారం గొల్లప్రోలులో జనసేన నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జనసేన నాయకురాలు చైతన్య ఆదికేశవులు, పలు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్