వైసీపీని వీడి టిడిపిలోకి 300 మంది చేరిక

21373చూసినవారు
ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో స్థానిక 20 వ వార్డుకు చెందిన సుమారు 300 మంది వైసీపీని వీడి నియోజకవర్గ కూటమి అసెంబ్లీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ సమక్షంలో టీడీపీ లో చేరారు. స్థానికంగా 20 వ వార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి సత్యప్రభ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్