ఐదు ప్రధాన అంశాలతో మ్యానిఫెస్టో: ఆదిరెడ్డి

1578చూసినవారు
రాజమండ్రి నగరంలోని 5 ప్రధాన అంశాలపై రూపొందించిన తమ మ్యానిఫెస్టోను ప్రజలంతా ఆశీర్వదించాలని సిటీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం రాజమండ్రిలో తాను ఎమ్మెల్యే అయిన తరువాత చేపట్టబోయే అభివృద్ధి పనులు, ప్రజల సంక్షేమం, రక్షణ కోసం తీసుకునే చర్యలతో రూపొందించిన మ్యానిఫెస్టోను ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి, జనసేన నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్